Sunday, June 8, 2025
E-PAPER
Homeబీజినెస్మార్కెట్లోకి2025 యెజ్డీ అడ్వెంచర్‌

మార్కెట్లోకి2025 యెజ్డీ అడ్వెంచర్‌

- Advertisement -

న్యూఢిల్లీ : జావా యెజ్డీ మోటార్‌సైకిల్‌ భారత మార్కెట్లోకి తన కొత్త 2025 యెజ్డీ అడ్వెంచర్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ధరను రూ.2.15 లక్షలుగా నిర్ణయించింది. ఇంతక్రితం వర్షన్‌ కంటే రూ.5,000 ఎక్కువ ధరను ప్రకటించింది. 334 సీసీ ఇంజిన్‌ను అమర్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -