- Advertisement -
న్యూఢిల్లీ : జావా యెజ్డీ మోటార్సైకిల్ భారత మార్కెట్లోకి తన కొత్త 2025 యెజ్డీ అడ్వెంచర్ను విడుదల చేసింది. దీని ఎక్స్షోరూం ధరను రూ.2.15 లక్షలుగా నిర్ణయించింది. ఇంతక్రితం వర్షన్ కంటే రూ.5,000 ఎక్కువ ధరను ప్రకటించింది. 334 సీసీ ఇంజిన్ను అమర్చింది.
- Advertisement -