Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హర్షమిల్క్ సెంటర్ ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

హర్షమిల్క్ సెంటర్ ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ దర్శన్ టాకీస్ ఎదురుగా శుక్రవారం హర్ష మిల్క్ సెంటర్ ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన పాలన విక్రయించి సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చాట్ల వంశీ, గడ్డం సురేందర్ రెడ్డి, సూర్య బాయ్ యూత్ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -