Monday, June 23, 2025
E-PAPER
Homeదర్వాజపెండెం జగదీశ్వర్‌ స్మారక జాతీయ పురస్కారం

పెండెం జగదీశ్వర్‌ స్మారక జాతీయ పురస్కారం

- Advertisement -

బాలసాహితీ రత్న పెండెం జగదీశ్వర్‌ ఆరవ స్మారక జాతీయ పురస్కారం విజయవాడకు చెందిన ముంజలూరి కష్ణకుమారికి ఈనెల 29 వ తేదీ ఉదయం 10 గంటలకు నల్లగొండలోని ఎంవిఎన్‌ విజ్ఞాన కేంద్రంలో అందజేయనున్నాం. డాక్టర్‌ తండు కష్ణ కౌండిన్య, గరిపల్లి అశోక్‌, మేరెడ్డి యాదగిరి రెడ్డి, పుప్పాల కష్ణమూర్తి, కుకుడాల గోవర్ధన్‌, పెరుమాళ్ళ ఆనంద్‌, ఉప్పల పద్మ తదితరులు పాల్గొంటారు.
– సాగర్ల సత్తయ్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -