- Advertisement -
బాలసాహితీ రత్న పెండెం జగదీశ్వర్ ఆరవ స్మారక జాతీయ పురస్కారం విజయవాడకు చెందిన ముంజలూరి కష్ణకుమారికి ఈనెల 29 వ తేదీ ఉదయం 10 గంటలకు నల్లగొండలోని ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో అందజేయనున్నాం. డాక్టర్ తండు కష్ణ కౌండిన్య, గరిపల్లి అశోక్, మేరెడ్డి యాదగిరి రెడ్డి, పుప్పాల కష్ణమూర్తి, కుకుడాల గోవర్ధన్, పెరుమాళ్ళ ఆనంద్, ఉప్పల పద్మ తదితరులు పాల్గొంటారు.
– సాగర్ల సత్తయ్య
- Advertisement -