Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నియామక పత్రాన్ని అందుకున్న శ్రీనుబాబు

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నియామక పత్రాన్ని అందుకున్న శ్రీనుబాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : టీపీసీసీ నూతన కార్యవర్గం నియామకం తర్వాత గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో గాంధీ భవన్ లో జరిగిన మొట్ట మొదటి కార్యవర్గ సమావేశానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు హాజరైయ్యారు. ఈ సందర్భంగా టి పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా శ్రీను బాబు నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులతో రాష్ట్రస్థాయి వ్యూహాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సమావేశంలో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, కేబినెట్ మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -