- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలం బోల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తాజ్ పూర్ గ్రామంలో జరుగుతున్న గ్రామ ఆరోగ్య పోషణ టీకాల కార్యక్రమం మండల వైద్యాధికారి డాక్టర్ యామిని శృతి సందర్శించారు. ప్రతి పిల్లవాడికి వ్యాధిని టీకాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ స్టాఫ్ సురేష్ కుమార్, రమాదేవి, అరుణ పాల్గొన్నారు.
- Advertisement -