- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : అక్కన్నపేట మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ సోమవారం హుస్నాబాద్ ఏసీపీని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పుష్ప గుచ్చం అందజేశారు. ఆయనతో పాటు ఎస్ఐ విజయ్ భాస్కర్ ఉన్నారు.
- Advertisement -