Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేను కలిసిన రజక సంఘం సభ్యులు

ఎమ్మెల్యేను కలిసిన రజక సంఘం సభ్యులు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని సిద్ధ రామేశ్వర గ్రామానికి చెందిన రజక సంఘం సభ్యులు మంగళవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో మడేల్లయ్య ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఆలయ నిర్మాణానికి సహకరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -