- Advertisement -
ప్రవీణ్ కుమార్ ఇల్లందుకు బదిలీ..
నవతెలంగాణ – అశ్వారావుపేట : స్థానిక ఎన్నికలు నేపధ్యంలో మరికొందరు ఎంపీడీఓలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసారు. అశ్వారావుపేట ఎంపీడీఓ బి.అప్పారావు రానున్నారు. ప్రస్తుతం ఇక్కడి ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ పూర్వ స్థానం అయిన ఇల్లందుకు తన క్రితం హోదాకి బదిలీ చేసారు. గతేడాది సెప్టెంబర్ లో ఇల్లందు సూపరింటెండెంట్ గా పని చేస్తు రీ డిప్లాయిడ్ విధానంలో ఎంపీడీఓ గా అశ్వారావుపేట వచ్చారు.
- Advertisement -