Thursday, July 10, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రధాని మోడీకి నమీబియా అత్యున్నత పురస్కారం

ప్రధాని మోడీకి నమీబియా అత్యున్నత పురస్కారం

- Advertisement -

ఆర్డర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఏన్షియంట్‌ వెల్విట్చియా మిరాబిలిస్‌ బహూకరణ
విండ్‌హౌక్‌ :
నమీబియాలోని విండ్‌హౌక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారం లభించింది. నమీబియా అధ్యక్షురాలు నేతుంబో నంది-న్డైట్వాహ్‌ చేతుల మీదుగా నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఏన్షియంట్‌ వెల్విట్చియా మిరాబిలిస్‌’ను మోడీకి ప్రదానం చేశారు. కాగా భారత్‌.. నమీబియా దేశాలు పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -