మంచినీటి సహాయకులకు పూర్తయిన శిక్షణ..

Completed training for fresh water assistants..– సర్టిఫికెట్లు అందజేసిన జెడ్పీసీఈఓ శోభ రాణి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
గ్రామ మంచినీటి సహాయకులకు భువనగిరి ఎంపీడీవో కార్యాలయం ఏర్పాటు చేసిన శిక్షణ శనివారం ముగిసింది. నాలుగవ రోజు శిక్షణ పూర్తికాగా, వారికి జడ్పీ సీఈఓ ఎన్ శోభారాణి  సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సి ఈ జి  లలితా, మిషన్ భగీరథ డీఈ ఈ ప్రశాంత్ కుమార్, గ్రిడ్ డీఈఈ అరుణ, భువనగిరి మండల ఎంపీడీవో  శ్రీనివాస్, మిషన్ భగీరథ ఏ ఈ ఈ లు గుండురావ్, శ్రీలత,ల్యాబ్ సిబ్బంది ఝాన్సీరాణి , భువనగిరి మండల సమస్త గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love