Tuesday, July 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకూలిన ఎయిర్‌ఫోర్స్‌ విమానం.. 19 మంది మృతి

కూలిన ఎయిర్‌ఫోర్స్‌ విమానం.. 19 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – ఢాకా: బంగ్లాదేశ్‌లో ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ విమానం కుప్పకూలిన ఘటనలో 19 మంది మృతి చెందారు. ఢాకాలోని ఓ కళాశాల భవనంపై విమానం కూలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. మరికొంత మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -