- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామంలోని శివాలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేను మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, విండో కార్యదర్శి జే బాబు పటేల్ శాలువతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మా గ్రామంలోని శివాలయాన్ని సందర్శించడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చైర్మన్, కార్యదర్శి, పేర్కొన్నారు.
- Advertisement -