Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజలందరికీ, జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వినాయక చవితి పండగ ప్రజలందరి విఘ్నాలన్నీ తొలగిపోవాలని, ప్రజలందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ విగ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు,కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad