Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చింతల..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చింతల..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి శుక్రవారం పూనే రూరల్ ఎమ్మెల్యే అశోక్ షిండేతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని పూణే ఎమ్మెల్యేతో పాటుగా,  మిత్రబృందంతో కలిసి దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -