- Advertisement -
నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని మహిళ సమైక్య కార్యాలయంలో ఏటీఆర్ మరియు ఆడిట్ అబ్జర్వేషన్ పైన డిఎంజి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పుస్తక నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రసన్న కుమార్, సిడిఓ ఆడిటర్ సంగమేష్, మహిళా సంఘం అధ్యక్షులు పుష్ప, కార్యదర్శి అంబ లక్ష్మి, సీసీలు రాములు, రమేష్, రాజేశ్వర్, రాజయ్య, శేఖర్, కాంతిరెడ్డి, సౌజన్య, అకౌంటెంట్ సుధాకర్ వివో ఏలు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -