- Advertisement -
నవతెలంగాణ హుజురాబాద్ :
మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లి సబ్ స్టేషన్ లో షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీజియన్ గ్రేడ్ 2 అసిస్టెంట్ ఆపరేటర్ ఉద్యోగి బోడ శంకర్ రెడ్డి (రంగాపూర్) దుర్మరణం చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -