Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వృద్ధురాలిని ఎగ్జామినేషన్ చేసిన సివిల్ జడ్జి

వృద్ధురాలిని ఎగ్జామినేషన్ చేసిన సివిల్ జడ్జి

- Advertisement -

నవతెలంగాణ – నకిరేకల్ 
సీసీ నెంబర్ 542/ 2020 కేసులో 80 సంవత్సరాల వృద్ధురాలు యాతాకుల రామనరసమ్మ నడవలేని స్థితిలో ఉండగా సోమవారం జూనియర్ సివిల్ జడ్జి ఎస్ కే ఆరిఫ్ స్వయంగా ఆమె ఉన్న ఆటో వద్దకు చేరుకొని 256 సి ఆర్ పి సి ఎగ్జామినేషన్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -