మండల సర్వసభ్య సమావేశం వాయిదా

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించవల్సి ఉండగా వాయిదా పడినట్లు ఎంపీడీఓ అనంత్ రావు తెలిపారు. మందస్తుగా నిర్ణయించిన తేదీ కి అదికారులు హాజరైన మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఎంపిటిసిలు రాకపోవడం, ఎన్నికలు జరుగుతుండటంతో సర్వసభ్య సమావేశానికి రాకపోవడంతో వాయిదా వేసినట్లు అయిన తెలిపారు.
Spread the love