నవతెలంగాణ – హైదరాబాద్: వరల్డ్ కప్లో కీలకమైన సెమీస్ బెర్తుకోసం ఆస్ట్రేలియా, అఫ్గనిస్థాన్ ముంబైలో ఢీకొంటున్నాయి. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మిచెల్ మార్స్, మ్యాక్స్వెల్ జట్టులోకి వచ్చారు.
ఆస్ట్రేలియా జట్టు
డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, లబూషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడం జంపా, జోష్ హేజిల్వుడ్.
అఫ్గనిస్థాన్ జట్టు
రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్డాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రం అలిఖిల్(వికెట్ కీపర్), నబీ, రషీద్ ఖాన్, ముజీబ్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్.