పూర్వ విద్యార్థుల ఆత్మీయసమ్మేళనం

నవతెలంగాణ జూలపల్లి: జూలపల్లి మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన 1997- 98 పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని పెద్దాపూర్ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆత్మీయసమ్మేళనాన్ని నిర్వహించారు. ఒకరికొకరు తమ సాధక బాధ్యతలను పంచుకున్నారు. ఇలాగే తమ స్నేహబంధం ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలోకొమ్మ రాజేశం, డాక్టర్ పోషాలు, అమర గాని శీను, అమర గాని ప్రదీప్, శీను, అంజయ్య,వెంకట్ రెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love