నవతెలంగాణ సింగపూర్: భారత సంతతికి చెందిన మహిళ సింగపూర్ జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య (ఎన్టీయూసీ) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అతిపెద్ద కార్మిక సంస్థ అయిన ఎన్టీయూసీ మహాసభలలో
450 మంది ప్రతినిధులు గురువారం కె.ధనలక్ష్మి(57)ని అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఆమెను నాలుగేండ్లు ఆమె ఆ భాధ్యతల్లో ఉండనున్నారు. 2016-18లో సింగపూర్ పార్లమెంటులో ఆమె నామినేటెడ్ సభ్యురాలిగా ఉన్నారు.