- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్-2026) ఫలితాలను మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’లో విడుదల చేశారు. 91.55 ఉత్తీర్ణత శాతం నమోదైనట్లు తెలిపారు. ర్యాంకు కార్డుల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.
- Advertisement -



