![](https://navatelangana.com/wp-content/uploads/2024/06/IMG-20240624-WA0000-300x170.jpg)
అవధానం ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్య క్రమంలో శతావధాన మరాళ ఆముదాల మురళి తో కలిసి అవధానం కార్యక్రమంలో పాల్గొన్నామని అన్నారు. పృచ్ఛకవర్యులు శాస్త్రుల రఘపతిశర్మ, కంది శంకరయ్య, మరుమాముల దత్తాత్రేయ శర్మ, చిగురాల పద్మ, శిఖాగణేశు, మల్లంపల్లి శిరిష తది తరులు పాల్గొన్నారు. అవధానం నిర్వహించిన పండరి వారు మాట్లాడుతూ ఇంతవరకు కాశీలో తెలుగు అవధానం జరుగలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.