సీఎం రిలిఫ్ ఫండ్ చెక్కు అందించిన బీఆర్ఎస్ నాయకులు. .

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని జుక్కల్ గ్రామ పంచాయతి పరిదిలోని సిద్దాపూర్ గ్రామానికి తెందిన శోభ w/o సోపాన్ చెందిన కుటుంబ సబ్యుల ఆనారోగ్యానికి గురికావడంతో ఎమ్మెలే హన్మంత్ షిండే సహకారంతో సీఎం సహయ నిధికి దరఖాస్తు చేసుకోగా నిదులు మంజూరు కావడంతో శుక్రవారం నాడు మండల ప్రజాప్రతి నిధులు నీలుపటేల్ చెక్కును లబ్దిదారులకు ఇంటికి వెళ్లి  అందించారు. కార్యక్రమంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love