కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు

నవతెలంగాణ – గాంధారి 
గాంధారి మండలంలోని నేరల్, చర్మల్ తాండలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం లో మమ్మాయి సంజీవ్ యాదవ్, సొసైటీ చైర్మన్ సాయికుమార్,నీలరవి, గోపాల్, బాగ్యా నాయక్ తదితరులు ఉన్నారు.
Spread the love