తీన్మార్ మల్లన్న గెలుపుకై ప్రచారం

నవతెలంగాణ – తిరుమలగిరి 
తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశానుసారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  తిరుమలగిరి పట్టణ పరిధిలో పట్టభద్రులను కలుస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమలను వారికి తెలియపరుస్తూ   మే 27న జరిగే నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సీరియల్ నెంబర్ 2 పై మీ అమూల్యమైన మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టుభద్రులని కోరుతున్నా మున్సిపల్ చైర్మన్ శాగంటి అనసూయ రాములు. ఈ కార్యక్రమంలో వారితోపాటు  మామిడి అజయ్, లింగారెడ్డి, పరమేష్, మాధవి, ఇమ్మడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love