నవతెలంగాణ – వాంకిడి మండల కేంద్రంలోని గోయగావ్ గ్రామం వద్ద బుధవారం కమాన గ్రామానికి చెందిన డ్రైవర్ కొండయ్య(ప్రశాంత్)రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో…
ఆదిలాబాద్
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
– ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి నవతెలంగాణ-ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా సంబంధిత…
16 శాతం పెరిగిన హమాలీ కార్మికుల కూలి రేట్లు
– మర్చంట్స్ అసోసియేషన్ నాయకులతో సీఐటీయూ నాయకుల చర్చలు నవతెలంగాణ-కాగజ్నగర్ కాగజ్నగర్ హమాలీ కార్మికుల రేట్లు 16 శాతం పెరిగాయి. ప్రతి…
హక్కుల సాధనకు పోరాడాల్సిందే
– బావురావుపేట్ భూపోరాటానికి ఆదివాసుల మద్దతు నవతెలంగాణ-జైపూర్ పేదలకు చెందాల్సిన భూములను అక్రమార్కులు కాజేస్తుంటే చూస్తూ ఉండకుండా పోరాటాల ద్వారనే హక్కులను…
అక్షరాస్యతను పెంపొందించుకోవాలి
నవతెలంగాణ-తాండూర్ గొల్ల కురుమలు అక్షరాస్యతను పెంపొందించుకొని ఆధునిక జీవన విధానాన్ని అలవరచుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం మండలంలోని…
19శాతం మినిమం బెన్ఫిట్తో ఒప్పందం
– అలవెన్సులపై 25 శాతం పెంపు – ప్రభుత్వరంగ సంస్థల్లో 19 సంవత్సరాల వేజ్బోర్డు – అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ సంస్థనే…
ఆర్కే-7 గనిని సందర్శించిన జీఎం
నవతెలంగాణ-నస్పూర్ శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గనిని బుధవారం శ్రీరాంపూర్ ఏరియా జీఎం సంజీవ రెడ్డి సందర్శించారు. అనంతరం జీఎం ఆర్కే-7 గ్రూప్…
బీఆర్ఎస్ కార్యకర్త మృతి
నవతెలంగాణ-బెజ్జూర్ బెజ్జూర్ బీఆర్ఎస్ కార్యకర్త సూర్ల శంకర్(35) బుధవారం అనారోగ్యంతో బాధపడుతూ మహారాష్ట్రలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు…
కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షమే..
నవతెలంగాణ-ఆదిలాబాద్రూరల్ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత…
కార్మికుల సంక్షేమానికి కృషి : ఎస్పీఎం జీఎం ఎంఎస్ గిరి
నవతెలంగాణ-కాగజ్నగర్ సిర్పూరు పేపర్ మిల్లు కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం కృషి చేస్తోందని మిల్లు జనరల్ మేనేజర్ ఎంఎస్ గిరి అన్నారు. బుధవారం…
అధికారంలోకి రావటానికి ఐక్యంగా ముందుకు సాగాలి
– శ్రీ ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి నదీమ్ జావిద్ నవతెలంగాణ-ఆసిఫాబాద్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు ఐక్యంగా…
ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
నవతెలంగాణ-కుభీర్ ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో 113 మంది…