విద్యాశాఖపై నేడు సీఎం జగన్‌ సమీక్ష

నవతెలంగాణ – అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు(సోమవారం) విద్యాశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు సహా, అధికారులు హాజరుకానున్నారు.

Spread the love