నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం సిరిసిల్ల, ధర్మపురి, ఉప్పల్ నియోజకవర్గాల్లో పర్యటించ నున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ధర్మపురి, సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జనజాతర సభల్లో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు.