అవిశ్వాస తీర్మానంపై కోర్టు స్టే

నవతెలంగాణ – రామారెడ్డి
మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ లపై ఈనెల తొమ్మిదవ తేదీన ఏడుగురు ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మాన నోటీసును ఆర్డీవోకు అందజేయగా, అవిశ్వాస తీర్మానంపై ఎంపీపీ కి స్టే రావటంతో, స్టే కాపీని మంగళవారం ఆర్డీవో వై. రంగనాథరావుకు అందజేశారు. అందజేసిన వారిలో బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, నాయకులు లింబాద్రి నాయక్, జంగం లింగం ఉన్నారు.
Spread the love