కాంగ్రెస్ తోనే అన్ని రంగాల్లో అభివృద్ధి

– ఆర్మూర్ కాంగ్రెస్ ఇంఛార్జి పి. వినయ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ – మాక్లూర్ 
కాంగ్రెస్ తోనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ ఆర్మూర్ నియోజక వర్గ ఇంఛార్జి పి. వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చిక్లి, గుంజిలీ, కొత్తపల్లి గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కులాలకు సైతం కలిసి ప్రచారం చేశారు. గత పాలకుల పాలనలో రాష్ట్ర అదోగతి పలైందన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో ఉంటే ప్రతి ఒక్క అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి ప్రకాష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు, పంచాయతీ సంఘటన జిల్లా అధ్యక్షులు గంగాధర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి డేగ పోషెట్టీ, జైల్ సింగ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love