![](https://navatelangana.com/wp-content/uploads/2024/02/IMG-20240211-WA0589.jpg)
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చతిస్గడ్ ఒడిశా మహారాష్ట్ర నుంచి వేలాదిగా బతుకు తరలివచ్చి సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు.
![](https://navatelangana.com/wp-content/uploads/2024/02/IMG-20240211-WA0585.jpg)
![](https://navatelangana.com/wp-content/uploads/2024/02/IMG-20240211-WA0586.jpg)