మేడారానికి  పోటెత్తిన భక్తులు..

– వనదేవతలకు ప్రత్యేక మొక్కలు
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చతిస్గడ్ ఒడిశా మహారాష్ట్ర నుంచి వేలాదిగా బతుకు తరలివచ్చి సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు.
Spread the love