యువకుడి అదృశ్యం..

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని కేశ్ పల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు అదృశ్యమైనట్టు ఎస్సై తిరుపతి శనివారం తెలిపారు. మున్నూరు జగదీష్ తండ్రి ఎల్లప్ప వ. (28) సం.లు  కేశ్ పల్లి లోని  తన  ఇంటి నుండి  తేది 31.05.2024 నాడు సాయoత్రం ఇంట్లో  నుండి బయటకి వెళ్లివస్తా అని చెప్పి తిరిగి రాక పోవటంతో, కనిపించటం లేదని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. పై ఫోటో లోని వ్యక్తి గురించి ఆచూకీ తెలిస్తే 8712659853 నంబర్ కి తెలుపగలరని ఎస్సై తిరుపతి తెలిపారు.
Spread the love