పాదయాత్ర చేస్తున్న హనుమాన్ స్వాములకు అల్పహరం పంపిణీ

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని హనుమాన్ స్వాములు పాదయాత్రగా కొండగట్టుకు వెళ్తున్న స్వాములకు కాంగ్రేస్ పార్టీ యూత్ విభాగం అధ్వర్యంలో అల్పహరంతో పాటు పండ్లు, త్రాగునీరు సమకూర్చడం జర్గింది. ఈ సంధర్భంగా యాత్ నాయకులు అరుణ్ మాట్లాడుతూ.. హనుమాన్ స్వాములు జుక్కల్ నుండి బుదువారం రోజు  కాలీనడకన కొండ గట్టుకు వెల్తున్న క్రమంలో వారికి సహయం అందించేకుకు కాంగ్రేస్ పార్టీ యూత్ నాయకులందరం చర్చించుకుని అల్పహరం తో పండ్లు మంచి నీరు పంపిణి చేసామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రేస్ యూత్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love