ఉపాధి హామీ పనుల పరిశీలన

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని కన్నాపూర్ తండాలో గురువారం ఎంపీడీవో సవిత రెడ్డి, ఏపీవో ధర్మారెడ్డి తో కలిసి ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉదయాన్నే పనికి రావాలని, తగినన్ని త్రాగునీరు అందుబాటులో ఉంచుకోవాలని, సూచించారు. రామారెడ్డి పి హెచ్ సి లో ఓఆర్ఎస్, ఐవి ఫుల్డ్స్ నిలవలపై పిహెచ్సి వైద్యులు సురేష్ ను అడిగి తెలుసుకున్నారు.
Spread the love