త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

నవతెలంగాణ – జుక్కల్

మండలం లోని గ్రామాలలో  నీటి ఎద్దడి  సమ్యమలు తలెత్తకుండా వెంటనె  పరిష్కరించాలని మండల ప్రత్యేక అధికారీ ఏడిఎ అనీల్  కూమార్ అన్నారు. బుదువారం నాడు జుక్కల్ ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతి కార్యదర్శులు, ఉపాదీ హమీ సిబ్బంది, తో  నీటి ఎద్దడి సమస్యలు, లేబర్ మేాబిలైజేషన్, విద్యుత్ దీపాలు, నర్సరి గ్రీన్ షెడ్ ఇతర సమస్యల పైన సుదీర్ఘంగా చర్చీడం జర్గింది. జీపీ లలో సమస్యలుంటే వెనువెంటనె పరిష్కరించి సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలని గ్రామ స్థాయి అధికారులకు ప్రత్యేక అధికారీ అనీల్, ఎంపిడివో శ్రీనివాస్, ఈసీ స్వామీదాస్, టిఏలు, ముప్పై జీపీ ల కార్యదర్శులు  ఎఫ్ఏలు,  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో  తదితరులు పాల్దోన్నారు.
Spread the love