నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్లు నష్టపోయి 72,488కి పడిపోయింది. నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 21,995కి దిగజారింది. టెలికాం, టెక్ సూచీలు మినహా ఇతర అన్ని సూచీలు ఈరోజు నష్టపోయాయి.

Spread the love