తాడుబిలోలి రామాలయంలో దుర్గామాత చండీ యాగం

నవ తెలంగాణ- రెంజల్:
రెంజల్ మండలం తాడి బిలోలి రామాలయంలో దుర్గామాత ప్రతిష్టాపన చేయగా ఈరోజు ఐదుగురు పుణ్య దంపతులతో చండి యాగాన్ని నిర్వహించారు. బ్రాహ్మణులతో వేదమంత్రాల మధ్యన ఘనంగా చండీయాగం పూర్తి చేశారు. అనంతరం స్వాములతో పాటు గ్రామస్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యాగంలో సర్పంచ్ వెల్మల సునీత నరసయ్య, జగన్మోహన్ రెడ్డి, ఏ. శ్రీనివాస్, ప్రసాద్, సునీల్ యాదవ్ తదితరులు ఉన్నారు.
Spread the love