- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్లో ఘోర దుర్ఘటన జరిగింది. క్వెట్టా ప్రాంతంలోని రైల్వేస్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 50మందికి పైగా గాయపడ్డారు. పేలుడు దాటికి 10కి పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న రైలునే లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది.
- Advertisement -


