- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 40 రోజులుగా మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో రైతులు తొర్రూరు – మహబూబాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
- Advertisement -


