ప్రభుత్వ, ప్రయివేట్ ఐటిఐ లలో మొదటి విడత అడ్మిషన్లు..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థి, విద్యార్థినులకు తెలియజేయునది  2024-25/26 సం. నకు  మొదటి విడత అడ్మిషన్లకు 10 జూన్ 2024 వరకు వెబ్సైట్ https:-//iti.telangana.gov.in నందు అర్హులైన (8వ, 10వ తరగతులు పాసైన ) ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో  100 రూపాయల  ఫీజుతో దరఖాస్తు చేసుకోగలరనీ, దరఖాస్తు చేసుకున్న తదుపరి మీకు అలాట్మెంట్ అయిన ఐటిఐ  ట్రేడ్  కల్గిన  అలాట్మెంట్ కాపీ తో పాటు,అన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు,  ఒక జీరాక్స్ సెట్ తో రాగలరని, ఈ అవకాశాన్ని విద్యార్థిని, విద్యార్థులు  సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఐటిఐ ఇన్చార్జి ప్రిన్సిపాల్ సుజయ్ కుమార్ కోరారు.
Spread the love