బీజేపీ పార్టీ తొలి జాబితా విడుదల..

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ పార్టీ తొలి జాబితా విడుదల అయింది. ఏకంగా 52 సభ్యులతో కూడిన సభ్యులను రిలీజ్‌ చేసింది బీజేపీ పార్టీ. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ పై పోటీ చేయనున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. 52 మందితో టీ-బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకారం.. కరీంనగర్ నుంచి బండి సంజయ్.. గజ్వేల్, హుజురాబాద్ నుంచి ఈటల.. గోషామహల్ నుంచి రాజా సింగ్.. దుబ్బాక నుంచి రఘునందన్ రావు పోటీ చేయనున్నారు.

Spread the love