జాతీయ స్థాయి సీనియర్ సాఫ్ట్బాల్  పోటీలకు గురుకుల విద్యార్థిని సరాయూ ఎంపిక

నవతెలంగాణ డిచ్ పల్లి:
హనుమకొండ లోని కాకతీయ యూనివర్సిటీ లో జరిగిన జాతీయ  స్థాయి సీనియర్ మహిళల సాఫ్ట్బాల్ పోటీలో మంచి ప్రతిభను కనబరిచిన సరయూ జాతీయ స్థాయి 45వ సీనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైనట్లు ధర్మారం బి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల చెందిన సరాయు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సంగీత మంగళవారం తెలిపారు. డిసెంబర్ 4 నుoచి 8 వరకు జమ్ము కాశ్మీర్లో జరగబోయే జాతీయ సాఫ్ట్బాల్ పోటీలలో సరాయు పాల్గొనుందని ఫిజికల్ డైరెక్టర్ నీరాజ రెడ్డి, పిఈటీ జోష్ణ, లత సిబ్బంది అభినందించారు.
Spread the love