బొర్రం గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నుడా చైర్మన్కు సన్మానం

నవతెలంగాణ మోపాల్:

మంగళవారం రోజున  నూడా చైర్మన్ స్వగృహం లో బోర్గం గ్రామానికి చేందిన విశ్వ బ్రాహ్మణ సంఘము ఆధ్వర్యంలో నూడా చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి ని సన్మానించారు. ఈ సందర్బంగా నూడా చైర్మన్ సంఘ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ సంఘానికి కావాల్సిన ఎటువంటి అభివృద్ధి పనుల కయినా తన సహకారం ఉంటుందని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమం లో గ్రామ బి అర్ ఎస్ అధ్యక్షులు ఈగ నర్సారెడ్డి, విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు జగదేవ చారి, రాజేశ్వర్, సురేష్, గోపి, గంగాధర్, శాస్త్రీ, ఆంజనేయులు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Spread the love