భువనగిరి మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో సోమవారం బక్రీద్ పర్వదినం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ర్యాకల శ్రీనివాస్ సొంత నిధులతో సుమారు రూ.32,000 ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ముస్లిం మైనార్టీలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.