కూటమి గెలిచిన రెండురోజుల్లోనే ప్రధాని ఎవరనేది డిసైడ్ చేస్తాం: జైరాం రమేశ్

నవతెలంగాణ – ఢిల్లీ : ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 272 సీట్లకుపైగా గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక సీట్లు సాధించిన పార్టీనే కూటమికి అధ్యక్షత వహిస్తుంని తెలిపారు. గెలుపొందిన గెలిచిన రెండు రోజుల్లోనే ప్రధాని ఎవరనేది ఖరారు చేస్తామని అన్నారు. ఇండియా కూటమి గెలుపొందాక ఎన్ డీఏ కూటమిలోని పలు పార్టీలు కూడా తమతో చేతులు కలిపే అవకాశం ఉందని వివరించారు.

Spread the love