ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎంపికపై హర్షం..

నవతెలంగాణ – బెజ్జంకి 
పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎంపికవ్వడం హర్షనీయమని కాంగ్రెస్ నాయకుడు, న్యాయవాది చింతలపల్లి జనార్ధన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2029లో ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపడుతాడని జనార్ధన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Spread the love