రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికైన జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని

నవతెలంగాణ- భీంగల్: పట్టణ కేంద్రంలోని బోయి గల్లీలో గల జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలకు చెందిన నక్షత్ర రాష్ట్రస్థాయి కోకో పోటీలకు ఎంపికయింది ఈ సందర్భంగా ఎంఈఓ స్వామి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రఘ వాస్ , పిడి గోపిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థినిని సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లింబాద్రి, వాసుదేవ్, వినోద్, కాశీరాం, దయాకర్ తదితరులు ఉన్నారు

Spread the love