సెంట్రల్ రిజర్వ్ పోలీస్ బలగాలతో కవాత్ 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని అర్గుల్ మరియు జక్రాన్ పల్లి గ్రామాలలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించడం జరిగిందని ఎస్సై తిరుపతి తెలిపారు. రాబోయే పార్లమెంటరీ ఎన్నికల దృశ్య ఎన్నికలు సజావుగా జరగడానికి, ఓటర్లలో నమ్మకం కలిగే విధంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డిచ్పల్లి సిఐ కె మల్లేష్, డిచ్ పల్లి ఎస్సై మహేష్ జక్రాన్ పల్లి ఎస్సై సిహెచ్ తిరుపతి మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Spread the love