నవతెలంగాణ-హైదరాబాద్ : మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్పై పేట్ బషీరాబాద్ పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. తన 32 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని, నిర్మాణాలను కూల్చివేశారని ఆరోపిస్తూ ఆయనపై సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.